Andhra Pradesh: నేడు మహిళా కమిషన్ ముందుకు చంద్రబాబు, బోండా ఉమా..?

X
నేడు మహిళా కమిషన్ ముందుకు చంద్రబాబు, బోండా ఉమా..?
Highlights
Andhra Pradesh: హాజరుకావాల్సిందేనంటున్న కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ
Rama Rao27 April 2022 5:23 AM GMT
Andhra Pradesh: నేడు మహిళ కమిషన్ ఎదుట చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మహిళా కమిషన్ ఎదుట హాజరుకావడంపై బాబు, ఉమా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మహిళా కమిషన్ కార్యాలయానికి ఇద్దరు రావాల్సిందేనన్నారు చైర్మన్ వాసిరెడ్డి పద్మ. హాజరుకాకపోతే తమకు ఏం చెయ్యాలో తెలుసనన్నారు ఆమె. మరోవైపు మహిళా కమిషన్కు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటున్నారు బోండా ఉమా. విజయవాడ గ్యాంగ్ రేప్లో బాధితురాలికి న్యాయం కోరితే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Web TitleTDP Chief Chandrababu Unlikely to Appear Before Commission Today
Next Story
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMTBoat Capsizes: రక్షాబంధన్కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
11 Aug 2022 12:24 PM GMT