విజయవాడలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ, సీపీఎం నేతలు

TDP And CPM Leaders Went For Chalo Assembly
x

విజయవాడలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ, సీపీఎం నేతలు

Highlights

Vijayawada: అడ్డుకుని, పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Vijayawada: విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, సీపీఎం నేతలు ఛలో అసెంబ్లీకి బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వామపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories