Tadipatri: తాడిపత్రి చరిత్రలో మొదటి సారి దేవాలయం మూత

admin1
Updated on: 18 March 2020 9:50 AM IST
Tadipatri: తాడిపత్రి చరిత్రలో మొదటి సారి దేవాలయం మూత
X
Sri Buggaramalingeswara Swamy temple

తాడిపత్రి: తాడిపత్రిలో 1350-1400 ప్రాంతంలో నిర్మించిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతలవెంకటరమణ స్వామి దేవాలయం మొదటి సారి కరోనా అంటువ్యాధితో మూతపడింది. మార్చి 31 దేవాలయం మూసివేడంతో భక్తులు భాదను వ్యక్తం చేసారు. స్వామిని ప్రతి నిత్యం దర్శనం చేసుకొనే భక్తులు, దేవాలయం మూసి వేయడం చూసి బయట నుండి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు.

admin1

admin1

Next Story