Gudivada: కరోనా వైరస్ పేషెంట్లకు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు

Gudivada: కరోనా వైరస్ పేషెంట్లకు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
x
Government Hospital in Gudivada
Highlights

గుడివాడ: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వైరస్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా దేవి తెలిపారు....

గుడివాడ: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వైరస్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా దేవి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వైరస్ పేషెంట్ల కోసం ముందస్తు జాగ్రత్తగా బెడ్స్,మందులు వైద్య పరికరాలతో ప్రత్యేక ఐసోలేషన్ 10 వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందిరాదేవి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories