రైలు ప్రయాణికులకు శుభవార్త..

రైలు ప్రయాణికులకు శుభవార్త..
x
Highlights

రైలు ప్రయాణికులకు శుభవార్త.. రైలు ప్రయాణికులకు శుభవార్త.. రైలు ప్రయాణికులకు శుభవార్త..

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సీపీఆర్వో వివరాలు వెల్లడించారు. ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఆగస్టు 31న సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి మురుసటి రోజు ఉదయం 8.45 నిమిషాలకు నర్సాపూర్‌కు చేరుకుంటుంది . అలాగే నర్సాపూర్ నుంచి సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని సీపీఆర్వో వెల్లడించారు, ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, భీమవరం మీదుగా నర్సాపూర్‌కు చేరుకుంటుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories