AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

SEC Took Key Decision on Panchayat Election Counting
x

ఎస్ఈసి  (ఫైల్ ఇమేజ్)

Highlights

AP Panchayat Elections 2021: సున్నిత, అతిసున్నిత, సమస్యాత్మక కౌంటింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ

Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సున్నిత, అతిసున్నిత, సమస్యాత్మక కౌంటింగ్‌కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రికార్డ్ చేసిన వీడియోను భద్రపరచాలని ఈసీ తెలిపింది. నిష్పక్షపాత, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories