AP Schools Reopen: తరగతి గదికి 20 మందితో స్కూళ్లు ప్రారంభం

Schools Reopened in Andhra Pradesh From Today
x

ఆంధ్రప్రదేశ్ లో తెరుచుకున్న స్కూల్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Schools Reopen:తరగతి గదికి 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు * మాస్క్‌‌, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు

Schools Reopen: ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. స్టూడెంట్స్‌ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories