టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అమరావతి రైతులను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాను చూసి ప్రజలు...

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అమరావతి రైతులను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి టీడీపీ కుట్రలో భాగమే అని రోజా ఆరోపించారు. రైతుల ముసుగులో టీడీపీ వారు దాడులు చేస్తున్నారన్నారు. అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న టీడీపీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories