తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

X
reprasentational image
Highlights
* బైక్ను ఢికొట్టిన డీసీఎం వ్యాన్ * ముగ్గురు మృతి * రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై ఘటన
Sandeep Eggoju2 Jan 2021 6:51 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై బైక్, డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడకు టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం తెల్లవారుజామున గోపాలపురం సెంటర్ దగ్గరకు రాగానే అదుపు తప్పి బైక్ను ఢి కొట్టింది. రావులపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం డాక్టర్ పారిపోయాడు.
Web TitleRoad Accident in East Godavari District
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT