Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in Chittoor District
x

Representational Image

Highlights

Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి దగ్గర డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories