శాస్త్రీయ విద్యా విధానంతో మార్పులు తీసుకొస్తున్నాం: బొత్స సత్యనారాయణ

Radical changes are being made in 44 thousand 570 government schools
x

విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నాం అంటున్న బొత్స సత్యనారాయణ

Highlights

Botsa Satyanarayana: కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం

Botsa Satyanarayana: కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 44వేల 570 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని చెప్పారు. శాస్త్రీయ విద్యా విధానంతో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories