గుంటూరు జిల్లాలో కోవిడ్‌ రూల్స్‌ పాటించని ప్రైవేట్ స్కూళ్లు

Private Schools not Following Covid Rules in Guntur District
x

Private Schools not Following Covid Rules in Guntur District

Highlights

* స్కూల్‌ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్న వైనం * తడికొండలో బస్సును నిలిపివేసిన తల్లిదండ్రులు

గుంటూరు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు కోవిడ్‌ నిబంధనలకు నీళ్లు వదిలేశారు. స్కూల్‌ బస్సుల్లో పిల్లలను ఇరికించేసి మరీ తరలిస్తున్నారు. గమనించిన పేరెంట్స్ స్కూల్‌ బస్సులను ఆపి నిరసన చేపట్టారు. ఈ సంఘటన తడికొండలో చోటు చేసుకొంది. కరోనా సమయంలో కూడా అధిక ఫీజ్‌లు తీసుకున్నారు. ఇప్పుడు పరిమితికి మించి బస్సుల్లో పిల్లలను ఎక్కిస్తారా అని నిలదీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories