MLC Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌, చంద్రబాబు

Polling For MLA Quota MLC Election Completed In AP
x

MLC Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌, చంద్రబాబు

Highlights

MLC Elections: ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సీఎం జగన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమారుడి పెళ్లి కారణంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు చివరగా ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఏడుగురు వైసీపీ అభ్యర్థులు, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచారు. అయితే.. 8వ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories