Peddireddy: రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం

Peddireddy Says YCP Will Win Again in the Coming Elections
x

Peddireddy: రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం

Highlights

Peddireddy: ఏపీలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది

Peddireddy: రాబోయే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్‌ ఆధ్వర్యంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల్లో అసంతృప్తి సహజగాంనే ఉంటుందన్నారు. గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుందని అన్నారు. అసంతృప్తి, సంతృప్తి అనే మాటలకు చోటు లేదని.. కేవలం గెలుపు మాత్రమే టార్గెట్ అన్నారు పెద్దిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories