Peddireddy: మూడు రాజధానుల ఉపసంహరణపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy Reacting on Withdrawal of Three Capitals
x

మూడు రాజధానుల ఉపసంహరణపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే- మంత్రి పెద్దిరెడ్డి *మూడు రాజధానులకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా- పెద్దిరెడ్డి

Peddireddy: మూడు రాజధానుల ఉప సంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమేనన్న మంత్రి పెద్దిరెడ్డి సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని వెల్లడించారు.

మూడు రాజధానులకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ రైతుల విజయమేమీ కాదన్నారు. రైతు పాదయాత్రను చూసి చట్టం ఉపసంహరించుకోలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories