Peddireddy: చంద్రబాబు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడు

Peddireddy Comments On Chandrababu
x

Peddireddy: చంద్రబాబు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడు

Highlights

Peddireddy: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

Peddireddy: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా శక్తిహీనుడు అయ్యాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.అనంతపురంలోని ఆలమూరు వద్ద ఏర్పాటు చేసిన అమ్మ డైయిరీ ప్రారంభోత్సవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.ఒంటరిగా పోటీ చేసి గెలవలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories