Peddireddy: చంద్రబాబు కిరాయి గూండాలను తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు

Peddireddy Comments On Chandrababu
x

Peddireddy: చంద్రబాబు కిరాయి గూండాలను తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు

Highlights

Peddireddy: వచ్చే ఎన్నికల్లోనూ పరాజయం తప్పదని కక్ష గట్టారు

Peddireddy: పుంగనూరు ఇష్యూపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కార్యకర్తల ముసుగులో కిరాయి గూండాలను తీసుకొచ్చి చంద్రబాబు దౌర్జన్యం చేశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో జీరో అయిన చంద్రబాబు..వచ్చే ఎన్నికల్లోనూ పరాజయం తప్పదని కక్ష గట్టి ఇలాంటి దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories