Y S Sharmila: కాకినాడలో పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం

PCC Chief Sharmila Campaign In Kakinada
x

Y S Sharmila: కాకినాడలో పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం 

Highlights

Y S Sharmila: వైసీపీ,టీడీపీలను ఓటు వేస్తే న్యాయం జరగదు

Y S Sharmila: కాకినాడలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ,టీడీపీ పార్టీలను ఓటు వేస్తే న్యాయం జరగదని చెప్పారు. ఈ రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయని..ఒక పార్టీ పొత్తు సక్రమం అయితే.. మరొక పార్టీ అక్రమం అని ఎద్దేవా చేశారు. మరోసారి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని షర్మిల ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories