పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత

పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత
x
Highlights

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్‌లో పిఏసి సమావేశం జరుగుతుండగా చెమటలు పట్టి నీరసపడి వాంతులు చేసుకున్నారు. వెంటనే...

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్‌లో పిఏసి సమావేశం జరుగుతుండగా చెమటలు పట్టి నీరసపడి వాంతులు చేసుకున్నారు. వెంటనే అలర్ట్‌ అయిన అసెంబ్లీ సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స చేయించారు. అసిడిటీ కారణంగా అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం పయ్యావులను విజయవాడ లోని ఆయుష్ హాస్పిటల్‌కి 108 అంబులెన్స్‌లో తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories