Pawan Kalyan: రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన

Pawan Kalyan Visit to the East Godavari District Tomorrow
x

Pawan Kalyan: రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన 

Highlights

Pawan Kalyan: పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేన అధినేత

Pawan Kalyan: రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఉదయం పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి పలు నియోజవర్గాల్లో పవన్ పర్యటన సాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories