Kurupam: వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి
12 April 2020 2:23 PM GMT
x
Highlights
కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.కరోనా నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి స్వగ్రామం చినమేరంగి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, అరకు పార్లిమెంట్ అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు స్వయంగా గ్రామంలో ఉన్న 1000( వెయ్యి) కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి ప్రజలందరూ సహకరించి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. కొత్తవారు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని సూచించారు.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire