Vijayawada: దుర్గగుడిపై కొనసాగుతోన్న భక్తుల రద్దీ

Ongoing Public Crowd at Kanaka Durga Temple in Vijayawada
x

విజయవాడ కనకదుర్గ ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijayawada: భవానీలతో నిండుతున్న క్యూ లైన్లు * ఇతర రాష్ట్రాల నుంచి పోటెత్తిన భక్తజనం

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. మాల విరమణ కోసం.. ఆరు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తుండటంతో కొండపై రద్దీ పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ 300 రూపాయల టికెట్ రద్దు చేశారు అధికారులు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనాల లైన్లుగా కొనసాగిస్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై భవానీ మాల విరమణలు లేవని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories