Andhra Pradesh: ఏపీలో కొనసాగుతోన్న కోవిడ్ ఆంక్షలు

Ongoing Corona Rules in Andhra Pradesh
x

కరోనా నిబందనలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh:నేటి నుంచి అమల్లోకి రెండో విడత కర్ఫ్యూ * ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యతో పాటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నేటి ఉదయంతో ముగిసింది. అయితే.. కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో.. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో రెండో విడత కర్ఫ్యూ అమలవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories