కోదండ‌రాముడికి బంగారు గొలుసు కానుక, కానుక సమర్పించిన ఎన్ఆర్ఐ భక్తుడు

కోదండ‌రాముడికి బంగారు గొలుసు కానుక, కానుక సమర్పించిన ఎన్ఆర్ఐ భక్తుడు
x
Highlights

(తిరుమల, శ్యామ్ నాయుడు)ఆధ్యాత్మిక నగరమైన తిరుప‌తిలో ఉన్న పురాతన ఆలయాల్లో కోదాండరామాలయం ఒకటి.జాంబవంతుడే తన స్వహస్తాలతో ఈ ఆలయాన్ని నిర్మించి సీతారాములకు...

(తిరుమల, శ్యామ్ నాయుడు)

ఆధ్యాత్మిక నగరమైన తిరుప‌తిలో ఉన్న పురాతన ఆలయాల్లో కోదాండరామాలయం ఒకటి.జాంబవంతుడే తన స్వహస్తాలతో ఈ ఆలయాన్ని నిర్మించి సీతారాములకు ఆరాధనలు చేసాడని స్థలపురాణం ద్వారా తెలుస్తొంది.నగరవాసులే కదా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ రామాలయాన్ని సందర్శిస్తుంటారు.టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఒకటైనా‌ ఈ కోదాండరామాలయం నిత్య,పక్ష,మాస,వార్షిక ఉత్సవాలతో అలరారుతొంది.

తిరుపతి కి చెందిన ఎన్ఆర్ఐ భ‌క్తుడు సి.శివకుమార్ ల‌క్ష్మీ డాల‌ర్‌తో కూడిన బంగారు గొలుసును రాములవారికి కానుకగా సమర్పించి మ్రొక్కు చెల్లించుకున్నారు.58.848 గ్రాముల విలువ గ‌ల ఈ ఆభ‌ర‌ణం విలువ రూ.2.58 లక్ష‌లు అని దాత తెలిపారు. ఈ మేర‌కు ఈ ఆభ‌ర‌ణాన్ని ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి దాత అంద‌జేశారు.ఈ సందర్భంగా ఆలయ పండుతులు దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించి, ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories