'పనులు వేగంగానే జరుగుతున్నాయి'

పనులు వేగంగానే జరుగుతున్నాయి
x
Highlights

'పనులు వేగంగానే జరుగుతున్నాయి' 'పనులు వేగంగానే జరుగుతున్నాయి'

గుంటూరులో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న తెలుగుదేశంపార్టీ రాష్ట్ర స్థాయి కార్యాలయ పనులను జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పనులు జరుగుతున్న తీరును ఆయన అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం పనులు వేగంగానే జరుగుతున్నాయని.. ఈ ఏడాది లోపే కార్యాలయ పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే తెలుగుదేశం పార్టీ గుంటూరు కేంద్రంగా నడవనుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కార్యాలయంలోనే రాష్ట్రస్థాయి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ భవనానికి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories