సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ.. విచారణకు ముందు విజయమ్మతో సమావేశం

MP Avinash Reddy Writes Letter To CBI
x

 సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ.. సీబీఐ విచారణకు ముందు విజయమ్మతో సమావేశం

Highlights

* లోటస్‌పాండ్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి లోటస్‌పాండ్‌కు వెళ్లారు. వైఎస్ విజయమ్మను అవినాష్‌రెడ్డి కలిశారు. సీబీఐ విచారణకు ముందు అవినాష్‌రెడ్డి విజయమ్మను కలవడంపై ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories