రోజాకు కీలక పదవి..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రోజాకు కీలక పదవి..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
x
Highlights

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కీలక పదవి దక్కింది. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి గురైన నగిరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా...

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కీలక పదవి దక్కింది. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి గురైన నగిరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఏపీలో మంత్రి పదవులు కేటాయింపు సమయంలో రోజాకు హోం శాఖను కేటాయిస్తున్నట్టుగా బాగా ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి పదవి కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనా సంస్ధ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories