తూ.గో. జిల్లా రాజమండ్రి వద్ద తప్పిన రైలు ప్రమాదం

X
తూ.గో. జిల్లా రాజమండ్రి వద్ద తప్పిన రైలు ప్రమాదం
Highlights
Rajahmundry: రాజమండ్రి - కడియం స్టేషన్ల మధ్య విరిగిన రైలు పట్టాలు
Rama Rao2 May 2022 1:25 AM GMT
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద రైలు ప్రమాదం తప్పింది. రాజమండ్రి - కడియం స్టేషన్ల మధ్య రైలు పట్టాలు విరిగాయి. రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించి అప్రమత్తమైంది. అటు వైపు గా వస్తున్న రైళ్లను అలెర్ట్ చేసి నిలిపివేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. పట్టాలు విరిగిన విషయాన్ని గమనించకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.
Web TitleMissed Train Accident at Rajahmundry | Telugu News
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT