వైసీపీ ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

వైసీపీ ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యేలకు పెనుప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలోని సిద్దాపురం లిఫ్టు ప్రారంభోత్సవంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొడ్కుర్...

వైసీపీ ఎమ్మెల్యేలకు పెనుప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలోని సిద్దాపురం లిఫ్టు ప్రారంభోత్సవంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొడ్కుర్ ఎమ్మెల్యే ఆర్థర్ ఎంపీ బ్రహ్మానంద రెడ్డిలు పాల్గొన్నారు. సిద్ధాపురం చెరువు నుంచి ఆయుకట్టుకు నీరు వదిలే క్రమంలో పైపులద్వారా నీళ్లు అందరిపైకి దూసుకువచ్చాయి. దీంతో అందరూ గందరగోళానికి గురై.. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అప్రమత్తమైన గన్‌మెన్లు, సిబ్బంది ఎమ్మెల్యేలు, ఎంపీని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories