అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు : మంత్రి పెద్దిరెడ్డి

అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు : మంత్రి పెద్దిరెడ్డి
x
Highlights

గ్రామ సచివాలయాల పరీక్షలు పారదర్శకంగా జరుపుతామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు జరిగే సచివాలయ పరీక్షల కోసం అన్ని...

గ్రామ సచివాలయాల పరీక్షలు పారదర్శకంగా జరుపుతామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు జరిగే సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 5వేల 114 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. అభ్యర్థులు దళారులను నమ్మవద్దని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories