Ananthapur: అనంతపురం జిల్లా బోధపల్లిలో చిరుత కలకలం

Ananthapur: అనంతపురం జిల్లా బోధపల్లిలో చిరుత కలకలం
x
Highlights

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఆనంద్ అనే రైతుకు చెందిన గొర్రెల మందపై చిరుత దాడి చేయగా.. మూడు...

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఆనంద్ అనే రైతుకు చెందిన గొర్రెల మందపై చిరుత దాడి చేయగా.. మూడు గొర్రెలు మరణించాయి. దీంతో అక్కడే ఉన్న గొర్రెల కాపరులు.. ప్రాణభయంతో పరుగులు పెట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories