విశాఖలో విషాదం.. మద్యం అనుకుని విషాన్ని సేవించి..

విశాఖలో విషాదం.. మద్యం అనుకుని విషాన్ని సేవించి..
x
Highlights

విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని డబ్బాలోని ద్రావణాన్ని మద్యంగా భావించి తాగడంతో.. అది విశమైంది. దాంతో నలుగురు అక్కడిక్కడే...

విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని డబ్బాలోని ద్రావణాన్ని మద్యంగా భావించి తాగడంతో.. అది విశమైంది. దాంతో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories