తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. హిమాలయాలను తలపిస్తున్న గ్రామాలు

*లంబసింగిలో మైనస్‌ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Jyothi
Published on: 10 Jan 2023 10:54 AM IST
Lambasingi 1.5 Degree Temperature
X

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. హిమాలయాలను తలపిస్తున్న గ్రామాలు

Andhra News: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన పొగమంచుతో గ్రామాలు హిమాలయాలను తలపిస్తున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా పిలువబడే లంబసింగిలో మైనస్‌ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా చింతపల్లిలో 3.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Jyothi

Jyothi

Next Story