Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Tirupati: భయాందోళనలో స్థానికులు, విచారణ చేపట్టిన పోలీసులు

Jyothi
Published on: 28 Nov 2022 12:08 PM IST
Kshudra Pooja In Tirupati | Telugu News
X

Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పూడి గ్రామం జూగుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story