Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Kshudra Pooja In Tirupati | Telugu News
x

Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Highlights

Tirupati: భయాందోళనలో స్థానికులు, విచారణ చేపట్టిన పోలీసులు

Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పూడి గ్రామం జూగుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories