ఏపీ ప్రభుత్వంపై కోడెల కూతురు విజయలక్ష్మి ఫిర్యాదు..

ఏపీ ప్రభుత్వంపై కోడెల కూతురు విజయలక్ష్మి ఫిర్యాదు..
x
Highlights

ఏపీ ప్రభుత్వంపై కోడెల కూతురు విజయలక్ష్మి ఫిర్యాదు.. ఏపీ ప్రభుత్వంపై కోడెల కూతురు విజయలక్ష్మి ఫిర్యాదు..

ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబంపై కేసు పెట్టి వేధించారని.. అందువల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విచారణ చేయవలసిందిగా ఆమె కోరారు. ఇదిలావుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో టీడీపీ నేతలు ఎల్ రమణ, కంభంపాటి రామ్మోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆయనకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories