గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు
x
Highlights

ఏపీలో ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పదవులకు సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు...

ఏపీలో ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పదవులకు సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల కోసం అధికారులు పలు సూచనలు చేశారు. వాటిలో..

*గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

*నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

*హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి

*పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు

*కూడళ్లు, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

*ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

*150ప్రశ్నలకు.. 150 మార్కులు

*పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది

*నాలుగు తప్పులకు ఒక మార్కు తీసివేస్తారు

*రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం

*టెక్నికల్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది

*మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories