తిరువనంతపురం రావలసిందిగా జగన్‌కు కేరళ సీఎం ఆహ్వానం

తిరువనంతపురం రావలసిందిగా జగన్‌కు కేరళ సీఎం ఆహ్వానం
x
Highlights

ఈ ఏడాది నవంబరు 17 నుంచి శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర ముఖ్య...

ఈ ఏడాది నవంబరు 17 నుంచి శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర ముఖ్య అంశాలపై చర్చించేందుకు నవంబరు 5న తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానంపై చీఫ్ మినిస్టర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ కుదరని పక్షంలో ముఖ్యమంత్రి తరుపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పంపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories