Jogi Ramesh: ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ మాత్రమే

Jogi Ramesh Comments On Chandrababu And Pawan Kalyan
x

Jogi Ramesh: ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ మాత్రమే

Highlights

Jogi Ramesh: జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరు ఉండరు

Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కల్యాణ్ ఒక్కరేనని.. జనసేన కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆత్మాభిమానం చంపుకుని చంద్రబాబు కోసం పనిచేయొద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి రామ్ సుధీర్ తన అనుచరలతో కలిసి వైసీపీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories