తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
x
జాహ్నవి కపూర్
Highlights

తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అతిలోక...

తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అచ్చం తెలుగు అమ్మాయిలా చీరకట్టులో దర్శనానికి వచ్చారు జాన్వీకపూర్‌. మరోపక్క సంగీత దర్శకుడు తమన్‌, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ, సింగర్‌ శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories