తెలంగాణా గవర్నర్ నరసింహన్ తో జనసేనాని భేటి..

తెలంగాణా గవర్నర్ నరసింహన్ తో జనసేనాని భేటి..
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి తెలంగాణా గవర్నర్ నరసింహన్ ని కలిసారు .శనివారం సాయింత్రం రాజ్ భవన్ లో వీరు భేటి అయ్యారు...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి తెలంగాణా గవర్నర్ నరసింహన్ ని కలిసారు .శనివారం సాయింత్రం రాజ్ భవన్ లో వీరు భేటి అయ్యారు . తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతో పాటు దేశాభివృద్ధి పై ఇరువురు చర్చ జరిపారని తెలుస్తుంది . పవన్ కళ్యాణ్ కి గవర్నర్ నరసింహన్ తో మంచి సానిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ తొమ్మిదేళ్ళ పాటు సేవలు అందించారు . అయన చేసిన సేవలకు గాను పవన్ ఆయనని కలిసారని భావిస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories