ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జగన్ దంపతులు

Tadepalli: *ఉదయం 10.36 లకు తాడేపల్లిలో పంచాంగ శ్రవణం

Sriveni Erugu
Published on: 2 April 2022 8:02 AM IST
Jagan Couple Participating in Ugadi Celebrations
X

ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జగన్ దంపతులు

Tadepalli: శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం వై.ఎస్. జగన్ దంపతులు పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల 36 నిమిషాలకు తాడేపల్లిలో పంచాంగ శ్రవణం జరగనుంది. పంచాంగ శ్రవణం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాట్లు చేశారు. గ్రామ సచివాలయం నమూనాలో కూర్చుని పంచాంగం విననున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story