కాపురానికి రాలేదంటూ భార్యపై భర్త కత్తితో దాడి

కాపురానికి రాలేదంటూ భార్యపై భర్త కత్తితో దాడి
x
Highlights

కాపురానికి రాలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన భర్త.. తన భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆరిమాకుల పల్లి గ్రామంలో...

కాపురానికి రాలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన భర్త.. తన భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆరిమాకుల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వ్యక్తి.. అతని ప్రవర్తన కారణంగా విసుగుచెందిన భార్య అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తిరిగి రావాలని ఎన్నిసార్లు కోరినా రాలేదు. దాంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య రెండు కాళ్ళను నరికేసి పరారయ్యాడు.

స్థానికులు గమనించి ఆమెను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories