Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు

Highlights

Tirumala: క్యూకడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Tirumala: తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకొని.. భక్తులు భారీగా తరలివచ్చారు. వీఐపీల తాకిడి పెరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. నారాయణగిరి అతిథిగృహం వరకు క్యూలైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories