Andhra Pradesh: ఏపీకి హెరాయిన్ అక్రమ రవాణా

ఏపీకి అక్రమంగా హెరాయిన్ రవాణా (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఆప్ఘన్ నుంచి విజయవాడకు స్మగ్లింగ్
Andhra Pradesh: ఏపీకి హెరాయిన్ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇందుకు సంబంధించి కోట్ల విలువైన హెరాయిన్ ఉన్న కంటెయినర్లను గుజరాత్ పోర్టులో సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆప్ఘన్లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ ముసుగులో వచ్చిన ఈ సరకు ఏపీలోని విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఏడుగురు నిందితులు, ఇద్దరు ఆప్ఘన్ జాతీయులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ దీని మూలాలు విస్తరించినట్లు తెలుస్తోంది. కాగా కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది. ఇక విజయవాడలోని సత్యనారాయణపురంలో కేంద్ర సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT