తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహీరో సాయి ధరమ్ తేజ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహీరో సాయి ధరమ్ తేజ్
x
Highlights

ఈనెల 20వ తేదీ ప్రతి రోజు పండగ చిత్రం విడుదలకానున్న సందర్భంగా.. చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు.

తిరుమల శ్రీవారిని హీరో సాయిధరమ్‌ తేజ్‌ దర్శించుకున్నారు. ఈనెల 20వ తేదీ ప్రతి రోజు పండగ చిత్రం విడుదలకానున్న సందర్భంగా.. చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకొని... సిినిమా సక్సెస్‌ కావాలని కోరుకోవడం అలవాటన్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా చేస్తున్నట్లు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories