సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి
x
Highlights

సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్‌ కొండు భట్ల రామచంద్రమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్‌ పాలసీ)గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగి పలు మీడియా సంస్థలను ప్రారంభించడంలో ఆయన పాత్ర ఉంది. hmtv కి కొంతకాలం ఆయన ఎడిటర్ గా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories