కచ్చులూరు బోటు ప్రమాదంలో... మొండెంతో మృతదేహం లభ్యం

కచ్చులూరు బోటు ప్రమాదంలో... మొండెంతో మృతదేహం లభ్యం
x
Highlights

-కచ్చులూరు వద్ద ఓ వ్యక్తి మొండెం లభ్యం -బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఒకరిదిగా భావన -మరోపక్క ముమ్మరంగా బోటు వెలికితీత పనులు -2వసారి గోదావరి అడుగు భాగంలోకి మెరైన్‌ డీప్‌ వాటర్‌ డ్రైవర్స్‌

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఓ వ్యక్తి మొండెం లభ్యమైంది. బ్లాక్ జీన్స్ ప్యాంటు ధరించినట్టుగా ఉన్న మృతదేహాన్ని బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఒకరిదిగా భావిస్తున్నారు. మరోపక్క వైజాగ్ నుంచి ధర్మాడి సత్యం తీసుకువచ్చిన మెరైన్‌ డీప్‌ వాటర్‌ డ్రైవర్స్‌ బృందం రెండోసారి నదీ గర్భంలోకి ప్రవేశించారు. ఆక్సిజన్ మాస్క్ లు ధరించి బోటు మునిగిన ప్రాంతంలో నది లోపలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. మెరైన్‌ డీప్‌ వాటర్‌ డ్రైవర్స్‌ సాయంతో బోటుకు లంగరు తగిలించి బయటకి వెలికితీసే పనులను ధార్మాడి సత్మం బృందం ముమ్మరం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories