Chandrababu: యువత జీవితాలను సీఎం జగన్ నాశనం చే‎శారు

Ganja Crop Has Become Official In AP Says Chandrababu
x

Chandrababu: యువత జీవితాలను సీఎం జగన్ నాశనం చే‎శారు

Highlights

Chandrababu: ఏపీలో గంజాయి పంట అఫీషియల్ అయిపోయింది

Chandrababu: ఏపీలో గంజాయి పంట అఫీషియల్ అయిపోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయినా రాష్ట్ర యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. యువత జీవితాలను నాశనం చేసిన జలగను అధికారంలో నుంచి ఇంటికి పంపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories