Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Former Judge Justice Eshwaraiah Visited Tirumala
x

Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Highlights

Justice Eshwaraiah: పాలకవర్గంలో అన్ని వర్గాల వారు ఉండేలా చూడాలి

Justice Eshwaraiah: తిరుమలలో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనను.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమలకు ఒక జేఈవోను కేటాయించాలని కోరారు. అలాగే అన్ని వర్గాలకి చెందిన హిందువులను పాలకవర్గంలో ఉండేలా చేయాలని సూచించారు. దేవుడిని చూసే సమయంలో కూడా నెట్టేస్తున్నారని.. ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories