Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Justice Eshwaraiah: పాలకవర్గంలో అన్ని వర్గాల వారు ఉండేలా చూడాలి

Dhatripriya
Published on: 12 March 2023 5:21 PM IST
Former Judge Justice Eshwaraiah Visited Tirumala
X

Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Justice Eshwaraiah: తిరుమలలో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనను.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమలకు ఒక జేఈవోను కేటాయించాలని కోరారు. అలాగే అన్ని వర్గాలకి చెందిన హిందువులను పాలకవర్గంలో ఉండేలా చేయాలని సూచించారు. దేవుడిని చూసే సమయంలో కూడా నెట్టేస్తున్నారని.. ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story