Farmers Protest in AP: అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళన

X
రైతుల ఆందోళన (ఫైల్ ఇమేజ్)
Highlights
Farmers Protest in AP: జోడి ధర్మాపురం టోల్ ప్లాజా దగ్గర రోడ్డుపై ధర్నా * భూములు తీసుకొని, నష్ట పరిహారం చెల్లించలేదని ఆరోపణ
Sandeep Eggoju5 Jun 2021 7:57 AM GMT
Farmers Protest in AP: అనంతపురం జిల్లా జోడి ధర్మాపురం టోల్ ప్లాజా దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. టోల్ ప్లాజా ఏర్పాటు చేసేటప్పుడు చీమలవాగుపల్లి, ధర్మాపురం, కొట్టాలపల్లికి చెందిన 16 మంది రైతులకు సంబంధించిన భూమిని నేషనల్ హైవే అధికారులు తీసుకొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదు.
ఇవాళ కోరల్ అసోసియేట్స్ కంపెనీవారు టోల్ ప్లాజా దగ్గర ట్రయిల్ రన్ ప్రారంభించడంతో దానిని అడ్డుకునేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్ధిచెప్పారు. గత కొన్నేళ్లుగా నష్ట పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Web TitleFarmers Protest in AP | Farmers Protest in Ananthapur District Andhra Pradesh
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT